ఇండియాలో కొత్తగా 8503 కరోనా కేసులు నమోదు

-

ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు.. ఓ రోజు పెరుగుతూ… ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న పెరిగిన కరోనా మహమ్మారి కేసులు.. ఇవాళ కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ ప్రకారం ఇండియా వ్యాప్తంగా గడిచిన 24 గంటలలో… దేశంలో గడచిన 24 గంటల్లో.. కొత్త‌గా 8503 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 94,943 కు చేరింది.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.36 శాతంగా ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7678 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,41,05,066 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1.31 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ఇప్పటి వరకు 65.32 కోట్ల మందికి క‌రోనా పరీక్షలు చేసింది ఆరోగ్య శాఖ. ఈ అటు ఇండియా వ్యాప్తంగా ఒమిక్రన్ వేరియంట్ కేసులు 23 చేరాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version