IND VS AUS 1st T20 : నేడే ఆసీస్, ఇండియా మొదటి టీ20..జట్ల వివరాలు ఇవే

-

ఆసియా కప్‌ 2022 లో ఘోరంగా విఫలమైన టీమిండియా.. ఇవాళ్టి నుంచి.. ఆసీస్‌ తో తలపడనుంది. ఇవాళ్టి నుంచి ఈ రెండు జట్ల మధ్య టీ 20 సిరీస్‌ ప్రారంభం కానుంది. మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ IS బింద్రా స్టేడియంలో, ఈ రెండు జట్ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్‌ జరుగనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

భారత జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్/దినేష్ కార్తీక్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఆర్ అశ్విన్/యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా.

ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్, మాథ్యూ వేడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, అష్టన్ అగర్, పాట్ కమిన్స్, డేనియల్ సామ్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

 

Read more RELATED
Recommended to you

Latest news