India vs Pakistan : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా..కీలక ప్లేయర్లు ఔట్ !

-

India vs Pakistan : టీ 20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా ఇ వాళ ఇండియా, మరియు పాక్‌ జట్ల మధ్య కీలక పోరు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ మెల్బోర్న్ లోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌ ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. మెల్‌బోర్న్ వేదికగా ఈ మ్యాచ్‌ లో… టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. దీంతో పాక్‌ మొదట బ్యాటింగ్‌ చేయనుంది.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), షాన్ మసూద్, హైదర్ అలీ, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, ఆసిఫ్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

Read more RELATED
Recommended to you

Latest news