ఐపీఎల్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌..ఆన్‌ లైన్‌ టికెట్లు…ఇలా బుక్‌ చేసుకోండి

-

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీకి కౌంట్‌ డౌన్‌ దగ్గర పడింది. మార్చి 26 వ తేదీ నుంచే ఐపీఎల్‌ 2022 ప్రారంభం కానుంది. అంటే ఇంకా కేవలం 9 రోజుల మాత్రమే ఉందన్న మాట. అయితే.. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రేక్షకులను అనుమతి స్తుండటం, పరిమిత సంఖ్యలో అందుబాటు లో ఉండటంతో.. టికెట్ల కు భారీ డిమాండ్‌ ఉంటుంది. అతి త్వరలోనే ఏపీఎల్‌ అఫిషియల్‌ వెబ్‌ సైట్‌ www.iplt20.com లో టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు.

ఎలా బుక్‌ చేసుకోవాలి :
అఫిషీయల్‌ వెబ్‌ సైట్‌ www.iplt20.com లోకి వెళ్లాలి.
మెనూ బార్‌ లోని బై టికెట్స్‌ అనే ఆప్షన్‌ ను ఎంచుకోవాలి.
కావాల్సిన మ్యాచ్‌ టికెట్లను ఎంచుకుని కావాల్సిన వివరాలు నమోదు చేయాలి.
ఎన్ని టికెట్లు కావాలో వాటికి తగ్గ ధరను ఆన్‌ లైన్‌ పేమెంట్ మోడ్‌ లోనే చెల్లించాలి.
ఆ డౌన్‌ లోడ్‌ చేసుకున్న ఫైల్‌ కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ లేదా ప్రింటౌట్‌ ను మ్యాచ్‌ కు తీసుకెళ్లాలి. మ్యాచ్‌ లకు వెళ్లాలంటే రెండు డోసుల కరోనా వ్యాక్సిన్‌ తీసుకుని ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news