జబర్దస్త్ నటి రోహిణి.. బూతు పురాణం..ఎవరైనా గోకచ్చు అంటూ..!!

-

సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో రోహిణి కూడా ఒకరు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో లో పాల్గొంటూ ఉన్నది. ఈ షోల ద్వారా గుర్తింపుతో మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా టీం లీడర్ గా చేసినది. ఇక ఇలా పలు షోలతో పాటు సినిమాలలో కూడా నటిస్తూ ఉన్నది రోహిణి. ఇక జబర్దస్త్ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో వేసే పంచుల బూతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇందులో ఎక్కువగా డబల్ మీనింగ్ డైలాగలే పాపులర్ అవుతూ ఉంటాయి. ఎంతోమంది టీం లీడర్లు సైతం ఇలాంటి వాటిని వేస్తూ ఉంటారు. ఇలాంటి విషయంలో హైపర్ ఆది ఇప్పటికే ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. మరొకసారి ఆ జాబితాలో రోహిణి కూడా చేరిపోయిందని చెప్పవచ్చు. ఈరోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించి తాజా ప్రోమో విడుదల చేయడం జరిగింది. ఇందులో రోహిణి ఆహ్వానం సినిమా స్క్రిప్ట్ చేయడం జరిగింది.

బూతు పంచులతో చాలా దిగజారిపోయి మాట్లాడినట్లుగా కనిపిస్తోంది. ఎక్స్ ట్రాజబర్దస్త్ లో రోహిణి చేసిన ఈ స్కిట్ చాలా చండాలమైన డైలాగులతో కూడి ఉందని చెప్పవచ్చు. ఇక ఈ స్థితిలో రోహిణి చెప్పే డైలాగ్ లు పరమ రోతగా అనిపిస్తున్నాయని పలువురు నేటిజెన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. రోహిణి తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నేను స్వేచ్ఛ జీవిని నన్ను ఎవరైనా గోక వచ్చు..గెలకవచ్చు.. నా మనసు కూడా దోచుకోవచ్చు అంటే తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త చాలా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news