సౌందర్య చనిపోయాక జగపతిబాబు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నారా..? అసలు విషయాలు వెల్లడించిన సీనియర్ జర్నలిస్ట్..

-

లెజెండరి నటుడు జగపతి బాబు నటనతో తెలుగు పరిశ్రమంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు మొదటి ఇన్నింగ్స్ లో హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించిన ఆయన.. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో స్టార్‌ హీరోలకు విలన్‌గా నటిస్తూ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. అయితే అప్పట్లో స్టార్ హీరోయిన్స్ సౌందర్యకు జగపతిబాబుకు మధ్య ఎన్నో రూమర్స్ వచ్చాయి అయితే తాజాగా వీరిద్దరి అనుబంధం కోసం తెలిపారు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు..

 

 

అప్పట్లో జగపతిబాబు సౌందర్య కాంబినేషన్ మంచి హిట్ అయింది.. ఆన్ స్క్రీన్ పైన వీరు కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవ్వడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని అప్పట్లో రూమర్స్ హల్చల్ చేశాయి.. అయితే సౌందర్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక ఈ రూమర్స్ కు కొంతసేపు పడింది అని చెప్పాలి అయితే ఇప్పటికీ సౌందర్య కోసం జగపతిబాబుకు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. అయితే జగపతిబాబుకు ఎంతో సన్నిహితుడైన సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు వీరిద్దరి అనుబంధం కోసం కొన్ని విషయాలను తెలిపారు..

సౌందర్య జగపతిబాబు మధ్య ఎంతో మంచి అనుబంధ ఉండేదని తెలిపిన రామారావు సౌందర్యకు జగపతిబాబు కుటుంబంతో కూడా మంచి సంబంధాలు ఉండేవని చెప్పుకొచ్చారు అలాగే తరచూ ఒకరు ఇంటికి ఇంకొకరు వెళ్లి వస్తుండే వారిని సౌందర్య అకాల మరణం జగపతి బాబును ఎంతగానో కొంగ తీసింది అని అన్నారు అయితే ఆ బాధ నుంచి ఆయన బయటపడలేకపోయారని అంత మంచి స్నేహితురాలని పోగొట్టుకున్న నేను ఇంకా మిగిలి ఉండటం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని పలుమార్లు తనతో అన్నట్టు తెలిపారు.. అలాగే సౌందర్య మరణం తర్వాత జగపతిబాబు కొన్ని రకాలు వ్యసనాలకు లోనయ్యి ఆస్తి మొత్తం పోగొట్టుకున్న సంగతి తెలిసిందే.. మొత్తం అంతా పోయాక మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ లో కెరీర్ ను స్టార్ట్ చేసి ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news