ఏపీలో పలువురు ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగులు

-

BREAKING : ఏపీలో పలువురు ఐఏఎస్‌లకు బదిలీలు, పోస్టింగులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం. పలువురు ఐఏఎస్సులకు బదిలీలు పోస్టింగులు.. ఇస్తూ, ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ సీఎస్ సమీర్ శర్మ. ఇక ఈ అధికారిక ఉత్తర్వుల ప్రకారం, తూ.గో జిల్లా జేసీగా తేజ్ భరత్ ఎంపిక అయ్యారు.

సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీ(విజిలెన్స్)గా చేమకూరి శ్రీధర్ నియామకం అయ్యారు. కృష్ణా జేసీగా అపరాజిత సింగ్ సిన్సిన్వార్ నియామకం కాగా, పీఆర్ అండ్ ఆర్డీ అడిషనల్ కమిషనరుగా మహేష్ కుమార్ రావిరాల ఎంపిక అయ్యారు. నంద్యాల జేసీగా నిశాంతి నియామకం కాగా, జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా నారపురెడ్డి మౌర్యకు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news