కైకాల సత్యనారాయణ మృతి..మృత దేహాం ఫోటోలు వైరల్

-

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు.

వందలాది చిత్రాల్లో 60 ఏళ్లకు పైగా ప్రేక్షకులను కైకాల అలరించారు. అయితే, ఆయన మృతదేహం ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

కాగా, కైకాల సత్యనారాయణ మృతి పట్ల సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా, మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారన్నారు. కైకాల మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరనిలోటు అని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version