BREAKING : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాలికి గాయం

-

BREAKING : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి..తాజాగా కాలి మడమ కి గాయం అయింది. కుడికాలి మడిమ నొప్పి ఎక్కువగా అనిపించడంతో (గచ్చిబౌలిలోని AIG) హాస్పటల్ కు వెళ్లారు కిషన్ రెడ్డి.

ఎక్స్ రే తీసి ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించారు AIG డాక్టర్ లు. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మడమకు దెబ్బ తగిలింది. అయితే ఆ గాయం తిరగ బడడంతో, గచ్చిబౌలిలోని AIG హాస్పటల్ కు వెళ్లారు కిషన్ రెడ్డి.ఇక ఈ సంఘటన పై వివరాలు తెలియాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Latest news