BREAKING : టెస్టులకు వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ నియామకం

-

భారత క్రికెట్ బోర్డ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టు మ్యాచ్లకు వైస్ కెప్టెన్ గా, టీమిండియా ఓపెనర్, కీపర్ కేఎల్ రాహుల్ ను నియమించింది బీసీసీఐ. అయితే పర్మినెంట్ వైస్ కెప్టెన్ గా మాత్రం కేఎల్ రాహుల్ ను ప్రకటించలేదు బీసీసీఐ. ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికా టూర్ వెళ్ళింది. ఈ టూర్ లో దక్షిణాఫ్రికా జట్టుతో మూడు టెస్ట్ లు ఆడనుంది టీమ్ ఇండియా.

అయితే అయితే ఈ నేపథ్యంలోనే కె.ఎల్.రాహుల్ కు టీమిండియా టెస్ట్ మ్యాచ్ వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించింది టీమిండియా. ప్రస్తుతం ఉన్న వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కు మోచేతికి గాయమైంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ… టెస్ట్ మ్యాచ్లకు దూరమయ్యాడు. దీంతో బిసిసిఐ కె.ఎల్.రాహుల్ ను టెస్ట్ వైస్ కెప్టెన్ నియామకం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news