ఐపీఎల్ 2023: కష్టాల్లో కోల్కత్తా… 80కు 5 వికెట్లు ?

-

ఐపీఎల్ లో మొదటి మ్యాచ్ ఉత్కంఠభరితమైన ఫినిష్ ని అందించింది. దీనితో ప్రేక్షకులు నిన్న ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ రోజు రెండవ మ్యాచ్ జరుగుతోంది. కోల్కత్తా పంజాబ్ ల మధ్య భీకరమయిన పోరు జరుగుతోంది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నితీష్ రాణా సేన ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కెప్టెన్ నితీష్ రాణా మరియు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన వెంకటేష్ అయ్యర్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిని భుజాన వేసుకున్నారు.

అదే సమయంలో స్కోర్ బోర్డు ను కూడా పడిపోకుండా జాగ్రత్త పడాలి. మన్దీప్ సింగ్ మరోసారి ఫెయిల్ అవ్వగా , గర్భాజ్ అందివచ్చిన అవకాశాన్ని భారీ స్కోర్ గా మలచడంలో విఫలం అయ్యాడు. ప్రస్తుతం కోల్కత్తా ఓవర్ లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news