మైక్రో సాఫ్ట్ కొత్త ఛైర్మన్గా సత్య నాదేళ్లకు అవకాశం దక్కింది. ప్రస్తుతం ఆయన ఈ సంస్థకు సీఈవోగా పని చేస్తున్నారు. 2014 నుంచి సీఈవోగా సత్యనాదేళ్ల ఎంపికయి అప్పటి నుంచి కొనసాగుతున్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఛైర్మన్గా ఉన్న జాన్ థామ్సన్ స్వతంత్ర డైరెక్టర్గా అప్పట్లో నియామకమయ్యారు. తాజాగా సత్యనాదేళ్లను మైక్రోసాఫ్ట్ బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మైక్రోసాఫ్ట్ కంపెనీ వెల్లడించింది.
మైక్రోసాఫ్ట్ కొత్త ఛైర్మన్గా సత్యనాదేళ్ల
-