పొలంలో పని చేసే పాలేరుతో మహిళ శృంగారం..అడ్డుగా ఉన్న భర్తను !

-

హర్యానా లోని రాఘురాజ్ ప్రాంతంలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది…. చెందిన నిర్మల (48) అనే యువతి పొలం పని చేసుకుంటూ ఉండేది. నిర్మల కి నలుగురు కొడుకులు వారికి పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. ఈ క్రమంలోనే తన పొలంలో పనిచేసే రాజేష్ (52) అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తనతో తిరుగుతూ ఉండడం ఇంట్లోనే ఉంచుకోవడం చూసిన తన భర్త, కొడుకులు సహించలేకపోయారు.

ఇదే విషయంపై నిర్మల తో పలుమార్లు గొడవ పెట్టుకోవడం, కొట్టడం వంటివి చేశారు. ఇది సహించలేని నిర్మల, రాజేష్ ఇద్దరు కలిసి తన భర్తను కొట్టి చంపేశారు. ఇది తెలుసుకున్న అతని ఇద్దరు కొడుకులు ఇంట్లో నుంచి రాజేష్ ను బయటకు పంపించారు.

అలా పంపించడం చూసిన నిర్మల తన పెద్ద కొడుకుకు విషమిచ్చి చంపింది. రెండో కొడుకును నిందితులకు సుపారీ ఇచ్చి తన పొలం వద్ద చిత్రహింసలు పెట్టి.. కొట్టి చంపించింది. ఇది తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు వచ్చి రాజేష్, నిర్మలను అరెస్టు చేశారు. నిర్మల తన తప్పేమీ లేదని రాజేష్ పై నిందను మోపింది. రాజేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఒకసారి నిర్మల రాజేష్ ను చూడటానికి స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. అక్కడ రాజేష్ కోపంతో నిర్మల గొంతు నులిమి చంపేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news