నేడు మూడో టీ20.. సిరీస్‌పై భారత్ కన్ను

-

ఇవాళ టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడవ టి20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గౌహతి లోని భర్స్పర అనే స్టేడియంలో జరగనుంది ఎప్పటిలాగే ఇవాళ సాయంత్రం 7 గంటల సమయంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే టీమ్ ఇండియా రెండు మ్యాచ్లు విజయం సాధించింది. ఇవాల్టి మ్యాచ్ లో విజయం సాధిస్తే సిరీస్ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే, ఈ వేదికపై పేసర్లు మెరుగ్గా రాణిస్తుండటంతో, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ తిరిగి జట్టులోకి రావచ్చు.

India vs Australia, 3rd T20I

టీమిండియా XI: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ

ఆస్ట్రేలియా XI: మాథ్యూ షార్ట్, స్టీవెన్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(w/c), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్/తన్వీర్ సంఘా

Read more RELATED
Recommended to you

Exit mobile version