బ్రేకింగ్: ఏపీ నుంచి కరోనా పేషెంట్ లకు నో ఎంట్రీ…?

-

ఆంధ్రప్రదేశ్ తెలంగాణా సరిహద్దుల్లో తెలంగాణా పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేయడానికి రెడీ అయ్యారు. కరోనా రోగులను తెలంగాణా అనుమతించడానికి తెలంగాణా పోలీసులు నో అంటున్నారు. బెడ్స్ ఆస్పత్రి అనుమతి ఉంటేనే తెలంగాణా రావడానికి అనుమతి అని స్పష్టం చేస్తున్నారు. సాధారణ ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలంగాణా పోలీసులు చెప్పడం గమనార్హం.

జగ్గయ్యపేట వద్ద పోలీసులు ఈ ఆంక్షలు అమలు చేస్తున్నారు. తెలంగాణాలో కేసులు పెరగడం బెడ్ల కొరత ఎక్కువగా ఉండటం హైదరాబాద్ లో పరిస్థితి ఆందోళన కలిగిస్తున్న నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే ముందు తమకు సమాచారం ఇవ్వకుండా ఈ విధంగా ఎలా చేస్తారని పోలీసులను ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news