ఫోన్ హ్యాకింగ్ పై కేంద్రానికి సుప్రీం కోర్టు దిమ్మతిరిగే షాక్

-

పెగాసస్ వ్యవహారం పై కేంద్ర ప్రభుత్వానికి దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. ఈ వ్యవహారం పై మోడీ సర్కార్‌ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల పై ఇవాళ విచారించిన సుప్రీం కోర్టు… ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈ నోటీసుల పై కేవల్ పది రోజుల్లో నే వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు… కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

పెగాసస్‌ పై దాఖలు చేసిన పిటిషన్ల ను రెండో రోజు సుప్రీం కోర్టు విచారణ చేసింది. అయితే.. ప్రతి దేశం పెగాసస్‌ నుంచి సాఫ్ట్‌ వేర్‌ ను కొను గోలు చేసిందని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కు సమాధానం ఇచ్చింది. అని దేశాల ప్రకారమే తాము కూడా పెగాసస్‌ నుంచి సాఫ్ఠ్ వేర్‌ ను కొనుగోలు చేశామని తెలిపింది. అయితే..కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం పై సుప్రీం కోర్టు సీరియస్‌ అయి… నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news