టాప్ లెస్ గా ప్రియుడుతో ఉన్న ఫోటోలను చేసిన పాయల్..

-

హీరోయిన్ పాయల్ రాజ్పుత్ గత కొన్నాళ్లుగా సౌరబ్ డింగ్రాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అతని పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరి ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకొని అందరిని షాక్కు గురి చేసింది ఈ హీరోయిన్..హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ చాలా కాలంగా సౌరభ్ దింగ్రా అనే వ్యక్తితో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే.. సౌరభ్ యాక్టర్, మోడల్.. అలాగే నిర్మాత కూడా. బుల్లితెర పైన తన కెరీర్ను ప్రారంభించిన తర్వాత సినిమాల్లోకి వచ్చింది పయాల్.. ఆ సందర్భంలోనే ఇతని తో పరిచయం కాస్త ప్రేమగా మారింది..

అయితే తాజాగా సౌరబ్ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది పాయల్.. ఇందులో కొన్ని ఫోటోలు దారుణంగా ఉన్నాయి. పాయల్ టాప్ లెస్ గా ఉండగా సౌరభ్ ఆమెను హగ్ చేసుకున్నారు.. అలాగే బర్త్ డే సందర్భంగా ఒక ఎమోషనల్ సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. ”గడచిన కొన్ని సంవత్సరాలు నీ జీవితంలో కఠినమైనవి అని తెలుసు. జీవితం అంటే అంతే. కానీ నువ్వు అంతకన్నా కఠినమైన వాడివి. నీకు ఆ భగవంతుడు సమస్యలు ఎదుర్కొనే శక్తి ఇవ్వాలి. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా సంతోషానికి, నవ్వుకు, అందమైన జీవితానికి నీవే కారణం… ” అంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఈ ఫోటోలు తో సోషల్ మీడియా వేడెక్కుతుంది..

అలాగే టాలీవుడ్ లో ఆమె జర్నీ ముగిసినట్లనిపిస్తుంది. ఆమె చేతిలో ఒక్క కొత్త తెలుగు ప్రాజెక్ట్ కూడా లేదు. టాలీవుడ్ లో దారులు మూసుకుపోగా ఇతర పరిశ్రమలపై దృష్టి పెట్టారు పాయల్. గత ఏడాది పాయల్ తీస్ మార్ ఖాన్, జిన్నా చిత్రాల్లో నటించారు. రెండు చిత్రాలు డిజాస్టర్ అయ్యారు. దాంతో పాయల్ ఆశలు గల్లంతయ్యాయి. పాయల్ నటించిన మయా పేటిక చిత్రం విడుదల కావాల్సి ఉంది. తమిళ, కన్నడ చిత్రాల్లో పాయల్ అవకాశాలు దక్కించుకుంటున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ పై ఫోకస్ పెట్టారు. అక్కడ సక్సెస్ అయితే ఒక పదేళ్లకు ఎలాంటి ఢోకా లేకుండా లాగించేయవచ్చు. అయితే పాయల్ కెరియర్ ఎటువైపు వెళుతుందో మరి చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version