టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు యూపి, గుజరాత్ నుంచి బెదిరింపు కాల్స్

-

BREAKING : టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ బయట పెట్టిన నలుగురు తెరాస ఎమ్మెల్యేలకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి.

అంతుచూస్తామని నలుగురు తెరాస ఎమ్మెల్యేలకు యూపీ, గుజరాత్ నుంచి కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు తెరాస ఎమ్మెల్యేలు. అలాగే TRS పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకెల్లారు ఎమ్మెల్యేలు. దీంతో ఎమ్మెల్యే ల భద్రత సమీక్షించారు పోలీసులు. అంతేకాదు వారికి మరింత భద్రత కల్పించేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news