BREAKING: హైదరాబాద్ రావాల్సిన విమానం పాకిస్థాన్ లో ల్యాండ్

-

BREAKING : హైదరాబాద్ రావల్సిన విమానం పాకిస్థాన్ కరాచీలో అత్యవసర ల్యాండింగ్ అయింది. షార్జా నుండి నిన్న 11 గంటలకు హైదరాబాద్-శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బయలుదేరిన విమానం 2:15 నిమిషాలకే కరాచీ ఎయిర్ పోర్ట్ లో అత్యవస ల్యాండింగ్ అయింది.

సార్జా నుండి హైదరాబాద్- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావాల్సిన ఇండిగో 6E 1406 విమానo…విమానం భయలుదేరిన అనంతరం సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన ఫైలెట్ విమానాని కరాచీ ఎయిర్ పోర్ట్ కు ధారి మళ్ళించారు. కరాచీలో అత్యవసర ల్యాండింగ్ అయిన విమానంలో 125 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. సాంకేతిక నిపుణులతో విమానాని తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చారు. అదే విమానం ఈ సాయంత్రం 5 గంటలకు‌ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news