విశాఖ స్టీల్ ప్లాంట్ పై పురందేశ్వరి కామెంట్స్..!

-

ఆంధ్రప్రదేశ్ బిజెపి చీఫ్ పురుందేశ్వరి విశాఖ స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ అంశాల మీద కీలక కామెంట్స్ చేశారు. విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఈమె పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి బదులుగా లాభాల బాటలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

రైల్వే జోన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇవ్వలేదు అందుకనే ప్రొజెక్టర్ ఆలస్యం అవుతోందని పురందేశ్వరి చెప్పారు. ఆంధ్రలో ఒకసారి కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వం అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version