కూచిపూడిలో అరుదైన పక్షి లభ్యం

-

కోదాడ : మండలంలోని కూచిపూడితండా గ్రామంలో సోమవారం రైతులు నాట్లు వేస్తూ ఉండగా, వారికి ఓ పక్షిపిల్ల కనిపించింది. దీంతో రైతులు ఆ పిల్లను పట్టుకుని హ్యూమన్ రైట్స్ నియోజకవర్గ ప్రెసిడెంట్ బాదావత్ కుమారస్వామి, జయప్రకాశ్ లకు సమాచారం అందించారు. వారు ఆ పక్షిని తీసుకుని ఫారెస్ట్ అధికారులకు స్వాధీన పరిచారు. ఇది అరుదైన పక్షి జాతికి చెందిన పిల్లని, చాలా అరుదుగా కనిపిస్తుందని ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news