బికినీలో మంటలు రేపుతున్న వరలక్ష్మీ శరత్ కుమార్..

-

ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో ఫిమేల్ విలన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు వరలక్ష్మి శరత్ కుమార్. ఈ అమ్మడు ఒకప్పుడు హీరోయిన్ గా తమిళ భాషల్లో సినిమాలు చేసింది. సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురు గా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి ప్రస్తుతం విభిన్నమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది. విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న వరలక్ష్మి… ఇటీవల మాస్ మహారాజ్ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అదరగొట్టింది.

ఈ సినిమాలో ఆమె పాత్రకు హైప్ రావడంతో.. ఆమె క్రేజ్ మరింత పెరిగింది. వరుసగా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. బాలకృష్ణ 107 సినిమాలో కూడా ఆమె ఓ పాత్రలో కనిపించనుంది. ఇది ఇలా ఉండగా తాజాగా… ఆమె మాల్దీవుల్ ట్రిప్ కు వెళ్ళింది.

అక్కడ ఎన్నడూ లేని విధంగా తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసింది. బికినీలో తన ఎద అందాలను కనిపించేలా ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుత ఈ ఫోటోలు వైరల్గా మారాయి. కాగా ఇటీవలే ఆమె తమిళనాడు నుంచి హైదరాబాదులో పూర్తిగా షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news