ప్రగతి భవన్ ను పేల్చడం కాదు…కేసీఆర్ ను పట్టి సీసాలో బందించాలి – రేవంత్ రెడ్డి

-

ప్రగతి భవన్ పెల్చేయాలన్న వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. నేను కేసులకు భయపడను..నాకు కొత్త ఏమి కాదు…కేసీఆర్ భూతం లాంటివాడు….పట్టి సీసాలో బందించాలి….లేకపోతే తట్టుకోలేమన్నారు.తెలంగాణ పదాన్ని అసహ్యించుకున్న వాళ్ళను ప్రగతి భవన్ లో కెసిఆర్… కూర్చోబెట్టాడని మండిపడ్డారు.

90 శాతం తెలంగాణ ద్రోహులు మంత్రులుగా ఉన్నారు…రసమయి బాలకిషన్ ఉద్యమకారుడు, విద్యావంతుడు మంత్రిని చేయొచ్చు కదా….? అని ఆగ్రహించారు. ఏబీసీడీ లు రాని ఎర్రబెల్లిని కులం చూసుకొని మంత్రిని చేశారని ఫైర్ అయ్యారు. కోవర్ట్ ఆపరేషన్లలో దయాకర్ రావు ఎక్స్పర్ట్…కాంగ్రెష్ పార్టీ నుండి గెలిచి 12 మంది ఎమ్మెల్యేలల పై సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news