ఒరేయ్ సీమపంది పొట్టాభి..దున్నపోతులాగా దేహం పెరిగింది – విజయసాయి

-

ఒరేయ్ సీమపంది పొట్టాభి..దున్నపోతులాగా దేహం పెరిగిందిగాని మైండ్ పెరగలేదురా అని విజయసాయి ఫైర్ అయ్యారు. క్యాన్సర్ కారక Formal Dehyde కలిపినందుకు హెరిటేజ్ పాలలో అతి ప్రమాదకరమైన ఈకొలి, సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉందని తమిళనాడు, కేరళ నిషేధించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయి రెడ్డి.

ఒరేయ్ సీమపంది పొట్టాభి, ఫార్మా కంపెనీలను FDA హెచ్చరించడం అనేది నిరంతర ప్రక్రియ. నీకు దున్నపోతులాగా దేహం పెరిగిందిగాని మైండ్ పెరగలేదురా అని చురకలు అంటించారు.గంజాయి, మద్యం ఎక్కువ తాగితే.. బొకేష్ నాయుడు, పంది పట్టాభి, తాగుబోతు పాత్రుడు, బుచ్చిగాడు, పాయకరావుపేట చింతామణి మాదిరిగా పిచ్చి వాళ్ళుగా తయారవుతారు. చీటర్ చంద్రం, బొకేష్ తాగిన మద్యంలో విషం ఉందా? తండ్రీకొడుకులు బయటకు వచ్చి చెప్పాలని ట్వీట్ చేశారు విజయసాయి.

రాజమండ్రి గోదావరి పుష్కరాల్లో 28 మంది ప్రాణాలు తీసిన తొక్కిసలాటలో అంటిన రక్తం మరకలు లక్ష మునకలేసినా తొలగిపోవురా బుచ్చిగా అని మరో ట్వీట్ లో విరుచుకు పడ్డారు విజయసాయి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news