విడాకుల తర్వాత సమంత అరుదైన రికార్డు

-

అక్కినేని నాగ చైతన్య, టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత ఇద్దరు ఓ అందమైన జంట.  అయితే.. కొన్ని అనివార్య కారణాల వల్ల…  ఈ బ్యూటీఫుల్‌ ఫేర్‌…  ఇటీవల విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.  దీంతో అక్కినేని ఫ్యాన్స్‌ తో పాటు సమంత ఫ్యాన్స్‌ ఫుల్‌ హర్ట్‌ అయిపోయారు.  ఇక ప్రస్తుతం నాగ చైతన్య, సమంత విడివిడిగా జీవితాన్ని గడిపేస్తున్నారు.

అలాగే.. సమంత వేరే పెళ్లి… చేసుకుంటున్నట్లు కూడా ఈ మధ్య లో వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా… అక్కినేని నాగ చైతన్య తో విడాకుల ఎపిసోడ్‌ అనంతరం …ఇతర వ్యాపారాలతో బిజీ అయిన హీరోయిన్‌ సమంత కు ఓ అరుదైన గౌరవం లభించింది. నవంబర్ 20-38 వరకు గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రసంగించేందుకు సమంతకు ఆ హ్వానం అందింది. ఈ ఫెస్టివల్‌లో స్పీచ్ ఇచ్చేందుకు ఆహ్వానం అందుకున్న మొదటి సౌత్ ఇండియన్ నటి సమంతానే కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news