సీఎం జగన్ కు సోము వీర్రాజు లేఖ

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని లేఖలో ప్రశ్నించారు. ఇంతవరకు ఎంతమంది సమస్యలు పరిష్కరించారో శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు సోము వీర్రాజు.

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం జగన్.. ఆ హామీ ఇచ్చి మూడున్నర ఏళ్లు దాటినా ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం జగన్ కి బుధవారం లేఖ రాశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.

Read more RELATED
Recommended to you

Exit mobile version