ఆస్తి తగాదాలతో తండ్రిని చంపి అడ్డువచ్చిన తమ్ముడిని తీవ్రంగా గాయపరిచిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు సిఐ రామలింగారెడ్డి తెలిపారు. గరిడేపల్లి మండలం మంగాపురం తండాకు చెందిన దారావత్ లాలుకు సైదులు, గోపి ఇద్దరు కొడుకులు. ఆస్తి తగాదాలతో ఈనెల 3న సైదులు తండ్రితో గొడవపడి మంచం పట్టెతో తలపై బలంగా కొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
తండ్రిని చంపిన కొడుకు అరెస్ట్
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
చాయ్ తాగుతూ.. రైతులతో ముచ్చటిస్తూ.. సిరిసిల్ల రైతు బజార్ లో కేటీఆర్ ప్రచారం
కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీ. వినోద్ కుమార్కు మద్దతుగా పార్టీ...
హైదరాబాద్ లో వింత పరిస్థితి.. ఈ అభ్యర్థులు వారి ఓటు వారికే వేసుకోలేరు
లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో వింత పరిస్థితి నెలకొంది....
కేసీఆర్ కు అంత సీను లేదు.. ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ!
ఆంధ్రాలో పోటీ చేస్తామని, ఆంధ్రా ప్రజలు తెలంగాణ పథకాలను కోరుకుంటున్నారని బీఆర్ఎస్...