తండ్రిని చంపిన కొడుకు అరెస్ట్

-

ఆస్తి తగాదాలతో తండ్రిని చంపి అడ్డువచ్చిన తమ్ముడిని తీవ్రంగా గాయపరిచిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు సిఐ రామలింగారెడ్డి తెలిపారు. గరిడేపల్లి మండలం మంగాపురం తండాకు చెందిన దారావత్ లాలుకు సైదులు, గోపి ఇద్దరు కొడుకులు. ఆస్తి తగాదాలతో ఈనెల 3న సైదులు తండ్రితో గొడవపడి మంచం పట్టెతో తలపై బలంగా కొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news