IND VS PAK : భారత్-పాక్ మ్యాచ్.. స్టేడియంపై బ్యానర్ తో ఎగిరిన విమానం!

-

న్యూయార్క్ లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న వేదికపై విమానం కలకలం రేపింది. మ్యాచ్ జరిగే సమయంలో ‘ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలి’ అని బ్యానర్ ను ప్రదర్శిస్తూ వెళ్ళింది. ప్రస్తుతం పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇలా చేయడం చర్చనీయాంశంగా మారింది.

Aircraft carrying message ‘Release Imran Khan’ flies over stadium during IND v PAK match in New York

కాగా,IPLలో ముంబై కెప్టెన్సీ మార్పుతో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న వారిద్దరి మధ్య జరిగిన సంఘటన అభిమానులను హత్తుకుంటుంది. PAKపై తీవ్ర ఉత్కంఠగా మ్యాచ్ సాగుతుండగా పాండ్యా షాదాబ్ ఖాన్ వికెట్ తీశారు. దీంతో కెప్టెన్ రోహిత్…..పాండ్యాను ఎత్తుకొని అభినందించారు. నిన్న బ్యాటింగ్ లో విఫలమైన ఈ ఆల్ రౌండర్ రెండు కీలక వికెట్లు తీసి గెలుపులో కీలకపాత్ర పోషించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version