నేడే ఇండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20… కెప్టెన్‌ గా పంత్‌

-

నేడే ఇండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ లో ఢిల్లీలో సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. సౌతాఫ్రికాతో 5 టీ 20 ల సిరీస్‌ ఆడనుంది టీమిండియా. అయితే… ఈ సిరీస్‌ కు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ దూరం అయ్యారు. గాయం కారణంగా.. సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు రాహుల్. దీంతో టీమిండియా కెప్టెన్‌ గా పంత్‌ వ్యవహరించనున్నాడు. ఇక జట్ల వివరాల్లోకి వెళితే…

ఇండియా : రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (c, wk), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్

సౌతాఫ్రికా : టెంబా బావుమా (c), క్వింటన్ డి కాక్ (WK), రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబడా, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్ట్జే, తబ్రైజ్ షమ్సీ.

Read more RELATED
Recommended to you

Latest news