BREAKING : విరాట్ కోహ్లీ మరో సెంచరీ..భారీ స్కోర్ దిశగా టీమిండియా

-

ఇవాళ టీమిండియా, లంక జట్ల మధ్య చివరి వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌ లో రెండు సెంచరీలు నమోదు అయ్యాయి. మొదటగా శుభ్‌ మన్‌ గిల్‌ సెంచరీ చేయగా, ఇప్పుడు కోహ్లీ కూడా సెంచరీ చేశాడు.

గిల్‌ 97 బంతుల్లో 116 పరుగులు చేసి.. ఔట్‌ కాగా, విరాట్‌ కోహ్లీ 85 బంతుల్లో సెంచరీ చేశాడు. అటు మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ.. 42 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. ప్రస్తుతం కోహ్లీ మరియు అయ్యర్‌ క్రీజులో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news