టాస్‌ గెలిచిన శ్రీలంక ; భారీ మార్పులతో భారత్‌

-

కొలంబో లోని… ఆర్‌ ప్రేమదాస స్టేడియంలో ఇవాళ శ్రీలంక మరియు టీం ఇండియా జట్ల మధ్య రెండో టీ-20 మ్యాచ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ను కాసేపటి క్రితమే వేశారు. ఈ టాస్‌ లో శ్రీలంక జట్టు నెగ్గి… మొదటగా బౌలింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీం ఇండియా బ్యాటింగ్‌ చేయనుంది. అటు భారీ మార్పులతో టీం ఇండియా బరిలోకి దిగనుంది.

టీం ఇండియా : శిఖర్ ధావన్ (సి), రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పాడికల్, సంజు సామ్సన్ (ప), నితీష్ రానా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్, నవదీప్ సైని, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి

శ్రీలంక : అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుకా (ప), ధనంజయ డి సిల్వా, సదీరా సమరవిక్రమ, దాసున్ షానక (సి), రమేష్ మెండిస్, వనిండు హసరంగ, చమికా కరుణరత్నే, ఇసురు ఉదనా, అకిలా దనంజయ, దుష్మంత చమీరా

 

Read more RELATED
Recommended to you

Exit mobile version