అలా నడుముపై చేయి వాల్చి ఓర చూపులతో మత్తెక్కిస్తున్న మిల్కీ బ్యూటీ..

-

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్. ‘బాహుబలి’ సినిమాలో నటించిన ఈ సుందరి..తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తోంది. ఈ క్రమంలోనే ఈ హీరోయిన్ కు చక్కటి గుర్తింపు కూడా లభించింది.

సోషల్ మీడియాలో తన అందంతో కుర్రకారు మతి పోగొట్టేస్తుంటుంది ఈ భామ. లేటెస్ట్ గా ఇన్ స్టా గ్రామ్ వేదికగా డిఫరెంట్ డ్రెస్సులో దిగిన ఫొటోలు షేర్ చేసింది. నలుపు, తెలుపు రంగులో ఫిష్ కట్ డ్రెస్ ధరించి చేప పిల్లలా మారి పోయింది తమన్నా. ఈ ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘తమన్నా పిల్లా చేప పిల్లా’’ అని అంటున్నారు. ఈ భామ నటించిన తాజా చిత్రం F3 ఈ నెల 27న విడుదల కానుంది. ప్రస్తుతం తమన్నా నాగ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో నటిస్తోంది. ఇందులో హీరో సత్యదేవ్, కాగా, కీలక పాత్రను సుహాసిని పోషిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Read more RELATED
Recommended to you

Latest news