BREAKING : తారకరత్న పరిస్థితి విషమం.. బెంగళూరుకు తరలింపు?

-

నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు నందమూరి తారకరత్న సోమసిల్లి పడిపోయాడు. పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేష్ ప్రార్థనలు నిర్వహించగా, తారకరత్న కూడా పాల్గొన్నారు.

లోకేష్ మసీదు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా టిడిపి కార్యకర్తలు తరలి రావడంతో వారి తాకిడికి తారకరత్న సోమ్మసిల్లి పడిపోయాడు. దీంతో వెంటనే ఆయనను కేసి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, అనంతరం మెరుగైన వైద్యం కోసం పిఈ మెడికల్ ఆసుపత్రికి టిడిపి శ్రేణులు తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం అవసరమైతే బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news