బ్రేకింగ్:తెలంగాణాలో ఆగని కరోనా తీవ్రత…!

-

తెలంగాణాలో గత 24 గంటల్లో మరోసారి 2 వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. 2 వేల 43 కేసులు వచ్చాయి నిన్న. ఇప్పటి వరకు రాష్ట్రంలో లక్షా 67 వేల 46 కేసులు నమోదు అయ్యాయి. నిన్న కరోనాతో 11 మంది మరణించారు. ఇప్పటి వరకు ఒక వెయ్యి 16 మంది మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 30 వేలు దాటాయి. ఇప్పటి వరకు తెలంగాణాలో లక్షా 35 వేలకు పైగా కోలుకున్నారు.

తెలంగాణాలో రికవరీ రేటు 81 శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 78 శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.60గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 50 వేల పరిక్షలు చేస్తే ఇప్పటి వరకు 23 లక్షల 79 వేల పరిక్షలు చేసారు. నిన్న 1802 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news