తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు

-

తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు చెప్పారు. మకర సంక్రాంతి పర్వదినాన అందరికీ నా శుభాకాంక్షలు. ఇది చాలా ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ ప్రతి జీవితాల్లో ఆనందాన్ని మరియు ఆరోగ్యాన్ని నింపాలని నేను కోరుకుంటున్నాను… అని నరేంద్ర మోడీ ట్విట్ చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో, ఉండాలని కోరారు. ఈ మేరకు నరేంద్ర మోడీ తెలుగులో ట్వీట్ చేశారు. కాగా, భోగి సందర్భంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news