TSPSC లీకేజీ వ్యవహారం.. బండి సంజయ్ కి బిగ్ షాక్

-

TSPSC కేసులో బండి సంజయ్ కి నోటిసులు జారీ చేశారు సిట్ అధికారులు. గ్రూప్ వన్ పేపర్ లీకేజీ అంశంలో పలు ఆరోపణలు చేసిన సంజయ్.. జగిత్యాల ప్రాంతానికి చెందిన వారే అత్యధికంగా క్వాలి పై అయ్యారంటూ వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ కి చెందిన నాయకుల కుటుంబ సభ్యులు ఉన్నారంటూ ఆరోపణలు చేశారు.

దీంతో ఆరోపణలకు సంబంధించిన అంశంలో సాక్ష్యాలను అందజేయాలంటూ గతంలోనే సంజయ్ కి నోటిసులు ఇచ్చింది సిట్. పార్లమెంటు సమా వేశాలు ఉండటంతో సిట్ ముందు విచారణకు హాజరు కాలేదు సంజయ్. దీంతో మరోసారి సంజయ్ కి నో టీసులు జారీ చేసింది సిట్. ఇక ఈ రోజు విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది సిట్‌. ఆరోపణల్లో భాగంగా సాక్ష్యాలను అందజేయాలంటూ నోటీసులో పేర్కొంది సిట్. ఇక ఈ ఆరోపణ ల్లో భాగంగా సిట్ విచారణకు హాజరైన రేవంత్.. సిట్‌ కు ఎలాంటి ఆధారాలు అప్పగించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news