లంగర్ హౌస్ లో దారుణం..గోనిసంచిలో మృతదేహం..ముక్కలు ముక్కలుగా నరికి !

-

హైదరాబాద్‌ లంగర్ హౌస్ లో దారుణం చోటు చేసుకుంది. లంగర్ హౌస్ లోని దర్గా ప్రాంతంలో గోనిసంచిలో మృతదేహం కలకలం రేపింది. మృతదేహాన్ని ముక్కలుగా నరికి రెండు సంచిల్లో నింపి పెట్టారు దుండగులు.

ఇక ఈ గోనె సంచి చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దీనిపై దర్యాప్తును మొదలు పెట్టారు. ఎక్కడో హత్య చేసి సంచిలో మృతి దేహం భాగాలు ముట కట్టుకొని ఆటోలో తెచ్చి లంగర్ హౌస్ దర్గా వద్ద దుండగులు..పడేసినట్లు.. పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా లో దీనికి సంబంధించిన వీడియో రికార్డ్ అయింది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news