సంక్రాంతి పండుగకి కాజీపేట మీదుగా రైళ్లు

-

Indian-Railways
Indian-Railways

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కాజీపేట జంక్షన్ మీదుగా కాచిగుడ- కాకినడ, కాకినాడ- సికింద్రాబాద్ మధ్య ఎక్స్ ప్రెస్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 12న బయలుదేరే కాచిగుడ-కాకినాడ (82724) సువిధ ఎక్స్ ప్రెస్ కాజీపేట జంక్షన్‌కి 22:30 గంటలకు, వరంగల్‌కు 22:47 గంటలకు చేరుకుంటుందన్నారు. దీంతో పాటు పలు రైళ్లు కాజీపేట, వరంగల్ మీదుగా వెళతాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news