BREAKING : నయనతార దంపతుల సరోగసి వివాదంపై బిగ్ ట్విస్ట్

-

BREAKING : నయనతార దంపతుల సరోగసి వివాదంపై బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నయనతార సరోగసి వివాదంలో భాగంగా, విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే నయనతార విగ్ఘేష్ దంపతులు పిల్లల వ్యవహారం పై ముగ్గురు సభ్యులకు కమిటీ విచారణ పూర్తి అయ్యింది. ఇక నేడు తమిళనాడు సర్కారుకు నివేదిక ఇవ్వనుంది ముగ్గురు కమిటీ సభ్యులు.

 

ఇక నివేదిక అందిన తరువాత సాయంత్రం ప్రెస్ మీట్ ద్వారా నివేదిక అంశాలు తెలుపనున్నారు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యన్‌. ఇటివలే సరోగసి వివాదం పై విచారణకు అదేశించారు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యన్‌. నయనతార, విఘ్నేష్‌ దంపతులు సరోగసి ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా అనే..విషయంపై విచారణ జరిపింది కమీటి. ఈ నేపథ్యంలోనే ఈ విచారణపై తమిళనాడు మంత్రి సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించి… ఈ కేసు వివరాలు తెలుపనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news