Munugodu by poll : బంగారం ఇవ్వడం లేదని బిజెపి నాయకుల ఇంటిముందు ఓటర్ల ధర్నా… వీడియో వైరల్

-

నిన్న సాయంత్రం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. దీంతో మునుగోడులో పంపకాలు మొదలు అయ్యాయి. ప్రలోభాలకు పార్టీలు తెర తీసాయి. ఓటుకు మూడు వేలు ఇచ్చిన ఒక పార్టీ.. రెండో విడత పంపకం ఉంటుందని హామీ ఇస్తోందట.

ఈ తరుణంలోనే మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ నేతల ఇళ్ల ముందు కొరిటికల్ గ్రామస్తుల ఆందోళనకు దిగారు. తమకు డబ్బులు పంచడం లేదని గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. 10వేలు నగదు, తులం బంగారం ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక రేపు మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news