ఏపీ ఉద్యోగులకు శుభవార్త.. ఆ గడువు పెంచుతూ నిర్ణయం

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంట్ స్కీం గడువును ప్రభుత్వం పొడిగించింది. ప్రతి సంవత్సరం ఈ స్కీం గడువు ను పెంచు కుంటూ ప్రభుత్వం వస్తుంది. ఇప్పటికే రెండు విడతల్లో పొడగించగా… గత సంవత్సరం జూలై 31 తో రియంబర్స్మెంట్ గడువు ముగిసింది.

ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల వినతి మేరకు గత సంవత్సరం ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఈ సంవత్సరం జులై 31వ తేదీ వరకు మరో 11 నెలల పాటు పొడిగిస్తూ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు నెలలు మాత్రమే రియంబర్స్మెంట్ అమల్లో ఉంటుందని… మెడికల్ రీయంబర్స్మెంట్ స్కిన్ కు ఇక పొడగుంపులు ఉండవని ఆయన పేర్కొన్నారు.

ఇదే చివరి అవకాశమని.. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొంది. మరో వైపు ఉపాధ్యాయులు, పింఛనుదారులు, ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపులు అన్నిటిని ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news