టీడీపీ
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నేను తలుచుకుంటే ప్యాలెస్ దాటలేరు… లోకేష్ వార్నింగ్
తాను తలుచుకుంటే ఏపీ సిఎం వైఎస్ జగన్ తన ఇల్లు దాటి బయటకు రాలేరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ ఒక పిరికి సీఎం అని ఆయన ఆరోపించారు. జగన్ చర్యలు అన్ని గుర్తు పెట్టుకుంటాము అని ఆయన స్పష్టం చేసారు. అధికారులు భవిషత్ లో తీవ్ర...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బ్రేకింగ్: భారీగా పదవులు ప్రకటించిన టీడీపీ
219 మందితో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులను చంద్రబాబు ఎంపిక చేసారు. 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు రాష్ట్ర కమిటీలలో ఉన్నారు. 108 మంది రాష్ట్ర కార్యదర్శులు, ఒక కోశాధికారిని నియమించారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
3 రాజధానులను జగన్ తెచ్చింది అందుకే: టీడీపీ
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 16 నెలల సిఎం వైఎస్ జగన్ పాలన అమరావతి విద్వంసంగా సాగింది అని ఆయన ఆరోపించారు. 300 రోజులుగా రైతులు పోరాడుతున్న సరే జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదు అని ఆయన మండిపడ్డారు. అమరావతి రైతుల త్యాగం, పోరాటం రాష్ట్రం కోసమే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టీడీపీ నేతలు జాగ్రత్త, చంద్రబాబు వార్నింగ్…!
పార్టీ సీనియర్ నేతలతో నిర్వహించిన సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే ఆస్తుల విధ్వంసమా..? అని ఆయన నిలదీశారు. సబ్బం హరి ఇంటి ప్రహరీ కూల్చివేత, పట్టాభి కారు ధ్వంసం కక్ష సాధింపే అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డిని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆయన మంత్రి అయినందుకు దేవుడు కూడా బాధ పడ్డాడు…!
స్వామి దర్శనానికి వెళ్లి హుండీ కొట్టేసే టైప్ మంత్రి వెల్లంపల్లి అని మంతెన సత్యనారాయణ రాజు ఆరోపించారు. వెల్లంపల్లి లాంటి చేతకాని వ్యక్తి కి దేవాదాయశాఖ ఇచ్చినందుకు దేవుడు కూడా భాదపడుతున్నాడని ఆయన ఆరోపించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వార్డు మెంబర్ కి ఎక్కువ కార్పొరేటర్ కి తక్కువ. అలాంటి వ్యక్తి కి కాలం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బ్రేకింగ్: టీడీపీకి మరో షాక్
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి మరో దెబ్బ తగులుతుంది. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ కి పోటీ చేసి ఓటమి పాలైన చలమలసెట్టి సునీల్ వైసీపీలోకి వెళ్తున్నారు. వంగా గీత చేతిలో గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఆయన మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సిఐని అంతు చూస్తా అన్న జేసీ…!
వాహన అక్రమాల విషయంలో జైలుకి వెళ్లి ఆ తర్వాత జైలు నుంచి బయటకు బెయిల్ పై వచ్చిన అనంతపురం టీడీపీ సీనియర్ నేత జేసి ప్రభాకర్ రెడ్డి వైఖరి ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయన ట్రాఫిక్ సిఐకి ఇచ్చిన వార్నింగ్ సంచలనంగా మారింది. నిన్న జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో ఆయన మాట్లాడుతూ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కొడాలి నానీ లారీ క్లీనర్… టీడీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు…!
ఆంధ్రప్రదేశ్ లో ఒక పక్క కరోనా వైరస్ తీవ్రత ఒక రేంజ్ లో ఉన్నా సరే అధికార పార్టీ, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. కరోనా వ్యవహారం చల్లారక ముందే, ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం బయటకు వచ్చింది. దీనితో మాటల యుద్ధం ఒక స్థాయిలో పెరుగుతుంది. మంత్రి కొడాలి నానీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ప్చ్.. బాబు మారలేదు.. పావలాకి ముప్పావలా ప్రచారం
పై ఫొటోలను చూశారుగా! దీని గురించి చెప్పే ముందు.. అసలేం జరుగుతోందో చూద్దాం.. ప్రస్తుతం కరో నా లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇంటికే పరిమిత మయ్యారు. ఇక్కడి పనులు అక్కడే ని లిచి పోయాయి. పరిశ్రమలు కూడా ముందుకు సాగడం లేదు. దీంతో పేదలకు ఏదైనా సాయం చేయాల నే ఉద్దేశంతో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టీడీపీ కి రాజీనామా చేయనున్న గంటా…?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత మంది ఎక్కువగా కనపడకపోయినా సరే పదే పదే వార్తల్లో ఉంటూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పే నాయకులు గంటా శ్రీనివాసరావు. రాజకీయంగా ఆయన అత్యంత బలమైన నేత కూడా. సొంత నియోజకవర్గం అంటూ ఆయనకు ఏదీ లేకపోయినా ఏ నియోజకవర్గ౦లో పోటీ చేసినా సరే విశాఖలో ఆయన గెలుస్తూ ఉంటారు....
Latest News
ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 65కు పెంపు..అంతా ఫేక్ !
ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు మళ్లీ పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే, ఏపీలో...
భారతదేశం
విమానాల ప్రమాదంపై రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ ఆరా
దేశంలో ఇవాళ గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల మూడు యుద్ధ విమానాలు కుప్పకూలాయి. మధ్యప్రదేశ్లో శిక్షణలో ఉన్న రెండు ఫైటర్ జెట్లు కూలిపోగా.. రాజస్థాన్లో మరో యుద్ధవిమానం ప్రమాదానికి గురైంది.
రోజువారీ శిక్షణలో భాగంగా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : వైఎస్ విజయమ్మతో అవినాష్రెడ్డి సమావేశం
BREAKING : వైఎస్ వివేకా నంద రెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నాడు అవినాష్ రెడ్డి. ఈ...
ట్రావెల్
హైదరాబాద్ నుంచి కేరళ టూర్.. రూ.12,000 లోపే..!
మీరు కేరళ చూసి వచ్చేయాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. IRCTC వివిధ రకాల ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీల ద్వారా చాలా మంది టూర్లకు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే.. పాదయాత్రలో నారా లోకేశ్
వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం నలగామపల్లిలో యువగళం’ పాదయాత్ర రెండో రోజులో ఆయన...