నిజామాబాద్
Telangana - తెలంగాణ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 22 గేట్లు ఎత్తివేసిన అధికారులు
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో తెలంగాణలో ఉన్న నదులకు భారీగా వరదలు పోటెత్తాయి. ఇప్పటికే భాగ్యనగర పరిసర ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆయా ప్రాజెక్టుల అధికారులు వరద ఉధృత్తి కొనసాగడంతో గేట్లు ఎత్తివేశారు. ఈ క్రమంలో నిజామాబాద్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం...
క్రైమ్
Breaking: నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో శిశువు మృతి
నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పుట్టిన కొద్ది సేపటికే శిశువు మృతి చెందింది. దీంతో స్థానికంగా ఈ వార్త తీవ్ర కలకలం రేపుతోంది. అయితే మృతి చెందిన శిశువు బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అయితే చనిపోయిన శిశువు తమ బిడ్డ కాదని ఆందోళన దిగారు. బిడ్డను మార్చేశారని,...
క్రైమ్
నిజామాబాద్లో లారీని ఢీకొట్టిన కంటైనర్.. ఇద్దరు మృతి
నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిసాన్ సాగర్ జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఓ కంటైనర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు స్పాట్డెడ్ అయ్యారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ...
Telangana - తెలంగాణ
గోదావరికి పోటెత్తిన వరద.. బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత!
గోదావరి నదిలోకి వరద నీరు పోటెత్తింది. ఈ మేరకు మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరింది. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందుకుర్తి త్రివేణి సంగమం వైపు నీరు పోటెత్తింది. నది పరివాహక ప్రాంతంలోని రైతులు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని...
క్రైమ్
నిజామాబాద్లో దారుణ ఘటన.. మైనర్ బాలికపై అత్యాచారం..!!
నిజామాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 31వ తేదీన నిజామాబాద్ పట్టణంలో...
top stories
Malavath Purna: 7 ఖండాల్లోని 7 పర్వతాలను అధిరోహించిన తెలంగాణ ముద్దు బిడ్డ
తెలంగాణ ముద్దు బిడ్డ మలావత్ పూర్ణ మరో అరుదైన ఘనత సాధించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మలావత్ పూర్ణ ప్రపంచంలోని 7 ఖండాల్లో 7 పర్వత శిఖరాలను అధిరోహించింది. దీంతో మరోసారి తన పేరును చరిత్రలో సుస్థిరం చేసుకుంది. తాజాగా అలస్కా (అమెరికా) ప్రాంతంలోని డెనాలీ పర్వతాన్ని అధిరోహించింది. ఈ పర్వతం 6,190 అడుగుల...
Districts
భర్తవేధింపులు భరించలేక.. భార్య ఆత్మహత్య
గాజులపేట కాలనీకి చెందిన ఫర్హానాబేగం నిజామాబాద్ చెందిన వాజిద్ఖాన్ అనే వ్యక్తితో 2016లో వివాహం జరిగింది. వీరికి 15 నెలల పాప ఉంది. ఆమె భర్త కొద్ది రోజులు బాగానే ఉండి తరవాత వీరి మధ్యన వంటలు సరిగా చేయడంలేదని, బట్టలు సరిగా ఉతకడంలేదని, చిన్నచిన్న విషయాలకు గొడవలు చేస్తూ ఉండేవాడు. ఈ విషయంలో...
Telangana - తెలంగాణ
తెలంగాణాలో దారుణం, పడుకున్న కొడుకుని గొంతు పిసికి చంపిన తల్లి…!
కన్న బిడ్డలకు చిన్న కష్టం వస్తే తల్లి తండ్రులు కన్నీరు పెడతారు. తల్లి అయితే తన పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఏ కష్టం రానీయకుండా నిత్యం తన బిడ్డలవెంట ఉంటుంది. చిన్న ఆపద వస్తే తల్లడిల్లి పోతు ఉంటారు. కాని ఒక తల్లి మాత్రం తన బిడ్డను దారుణంగా చంపేసింది. ఈ ఘటన...
Exclusive
అమెరికా అమ్మాయికి గాలం వేసిన బీటెక్ బాబు
ఇంస్టాగ్రామ్ లో అమెరికన్ మైనర్ ను వేధిస్తున్న నిజామాబాద్ ఇంజనీరింగ్ యువకుడు అరెస్ట్ అయ్యాడు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి యువతులతో ప్రొఫెషనల్ చాటింగ్ చేస్తున్న బిటెక్ బాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాటలలో... దింపి అమ్మాయి అభ్యంతకర ఫోటోలు తీసుకున్న నిజామాబాద్ కి చెందిన సందీప్... ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. న్యూడ్ ఫోటో...
offbeat
అగ్ర నేతలకు గురి పెట్టిన పోలీసులు…!
తెలంగాణాలో ఒక పక్క కఠినంగా పోలీసులు వ్యవహరిస్తున్నా సరే, మావోయిస్ట్ ల అడుగులు మాత్రం వేగంగా పడుతున్నాయి. తమకు పట్టున్న ఉత్తర తెలంగాణా జిల్లాల్లో మావోయిస్ట్ లు ఇప్పుడు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు కఠినం గా ఉండి, దాడులు చేస్తున్నా సరే, మావోయిస్ట్ లు మాత్రం ఎక్కడా కూడా వెనకడుగు వేయడం లేదు. దీనితో...
Latest News
BREAKING : బాలానగర్ లో ఫ్లై ఓవర్ పై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్ మహా నగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ బాలానగర్ లో ఫ్లై ఓవర్ పై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు....
వార్తలు
ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేసిన పుష్ప 2..!
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 సినిమా విడుదలకు ముందే రికార్డులను క్రియేట్ చేసేలాగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా తాజాగా ఆడియో హక్కులను భారీ ధరకు అమ్ముడుపోయినట్లు...
Telangana - తెలంగాణ
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. ఈ నెల 19 నుంచి హరితోత్సవం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 19 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక...
భారతదేశం
జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండితే ఓటు.. వార్షిక ఓటర్ల జాబితా సవరణకు ఈసీ ఆదేశం
ఈ ఏడాదికి సంబంధించి వార్షిక ఓటర్ల జాబితా సవరణ చేయాలని రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2024...
వార్తలు
ఫ్రెండ్ పార్టీలో మహేశ్ బాబు సందడి.. ఫొటోలు వైరల్
మహేశ్ బాబు ఎక్కడుంటే అక్కడ సందడి ఉంటుందని అందరికీ తెలిసిందే. చూడ్డానికి సైలెంట్గా ఉన్నా.. టైం చూసి పంచ్లు వేస్తాడు. ఇక ఫ్రెండ్ సర్కిల్ ఉంటే ఈ సూపర్ స్టార్ అల్లరి అంతా...