details
టెక్నాలజీ
వాట్సాప్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్..మరో కొత్త ఫీచర్..
ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. కొత్త ఫీచర్స్ తో యువతను ఆకట్టుకుంటుంది.. ఇక ఇప్పుడు సరికొత్త ఫీచర్ను లాంచ్ చేసింది. అదే.. 'ఛాట్ లాక్' ఫీచర్. ఈ ఫీచర్తో వినియోగదారుల ఛాట్స్కు అదనపు భద్రత లభిస్తుందని మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తెలిపారు....
Schemes
మదర్స్ డే స్పెషల్.. మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రూ. 25 లక్షల లోన్ పై భారీ డిస్కౌంట్..
మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సొంత బిజినెస్ కోసం లోన్ పొందాలని అనుకొనేవారికి ఇది మంచి న్యూస్ అనే చెప్పాలి.. మదర్స్ డే సందర్భంగా స్పెషల్ ఆఫర్ అందుబాటులో ఉంది. సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారు ఈ డీల్ సొంతం చేసుకోవచ్చు.. ఫైనాన్స్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న శ్రీరామ్ హౌసింగ్...
బ్యాంకింగ్
మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీకే రుణాలు..!
మన దేశంలో ఎన్నో బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి.. మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను అందిస్తున్నారు.. అంతేకాదు కొన్ని బ్యాంకులు కూడా లోన్స్ ఇస్తూ వారి ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాయి.. తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తున్నాయి.. ఆ బ్యాంకులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
కెనరా బ్యాంక్ ఇతర రుణగ్రహీతలకు 9.25% వడ్డీతో రుణం ఇస్తే...
Schemes
Lic policy : అదిరిపోయే ప్లాన్.. రూ. 138 ఇన్వెస్ట్మె చేస్తే..రూ. 23 లక్షలు ఆదాయం..
ప్రభుత్వ భీమా సంస్థ ఎల్ఐసి తమ కస్టమర్లకు ఎప్పటికప్పుడు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. వినియోగదారులకు డబ్బు పొదుపు చేసుకునే అవకాశం తో పాటు ఆర్థిక భద్రత లభిస్తుంది. అలాంటిదే ఎల్ఐసీ బీమా రత్న స్కీమ్.. ఇక ఈ నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని కార్పొరేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, ఇన్సూరెన్స్ మార్కెటింగ్...
Schemes
పోస్టాఫీసు లో అద్భుతమైన స్కీమ్.. రూ.5వేల పెట్టుబడితో రూ.8 లక్షల ఆదాయం… పూర్తి వివరాలు..
Post office: ప్రముఖ ప్రభుత్వ శాఖ అయిన పోస్టాఫీసు ఎన్నో అద్భుతమైన పథకాలను అందిస్తుంది.. ఎటువంటి రిస్క్ లేకుండా ఉండటంతో ఎక్కువ మంది ఈ పథకాల్లో డబ్బులను ఇన్వెస్ట్మె చేస్తున్నారు.. పోస్టాఫీసు ఆర్డీ స్కీమ్స్ చిన్న పొదుపు పథకాల కిందకు వస్తాయి. ఇంతకు ముందు వీటిపై వడ్డీ 5.8 శాతంగా ఉంది. అయితే 2023...
Schemes
పోస్టాఫీస్ సూపర్ స్కీమ్..నెలకు రూ.12వేలు డిపాజిట్ చేస్తే రూ.1 కోటి లాభం..
తక్కువ పెట్టుబడితో ప్రతి నెలా డబ్బులను ఇన్వెస్ట్ చెయ్యాలని చూస్తున్నారా.. అయితే పోస్టా ఫీసు అద్భుతమైన స్కీమ్ ను అందిస్తుంది.. పోస్టాఫీసు అందించే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ మీకు బెస్ట్ ఆప్షన్. ఈ పథకం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలు ఆర్జించవచ్చు. పీపీఎఫ్లో నెలకు రూ.12,500 ఇన్వెస్ట్ చేస్తే రూ.1 కోటి వరకు...
Schemes
ఎల్ఐసీ నుంచి కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్.. కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యం..
ప్రముఖ ప్రభుత్వ భీమా కంపెనీ ఎల్ఐసీ ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తుంది.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందుతున్నారు.. దాంతో ఎక్కువ మంది ఈ పథకాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.. అందులో భాగంగానే ఈ సంస్థ కొత్త ఇన్సూరెన్స్ పాలసిని అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. టెక్-టర్మ్ అనేది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, స్వచ్ఛమైన...
Schemes
మహిళల కోసం ఎల్ఐసి సూపర్ ప్లాన్..రోజుకు రూ.87 ఇన్వెస్ట్ చేస్తే రూ. 11 లక్షలు లాభం..
ఎల్ఐసి పథకాల లో డబ్బులు పెట్టాలని ఆలోచిస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా మహిళలకు అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ స్కీమ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..ఆధార్ శిలా స్కీమ్.. ఈ స్కీమ్ లో మంచి బెనిఫ్ట్స్ ఉన్నాయని చెబుతున్నారు.. ఒకసారి అవేంటో లుక్ వేద్దాం పదండీ..
ఈ...
వార్తలు
ఆధార్ కార్డు వినియోగదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. క్షణాల్లో రూ.2లక్షలు పొందే అవకాశం..
డబ్బుల అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది.. అందుకే ఎక్కువగా లోన్ తీసుకుంటారు.. పర్సనల్ లోన్ తీసుకొనేవారికి ఎన్నో ప్రాసెస్ లు ఉంటాయి.. అదో పెద్ద తలనొప్పి అంటారు... పూర్తి వివరాలు, ఆస్తి విలువ, సంపాదన వివరాలు సహా అనేక డాక్యూమెంట్స్ని సమర్పించాల్సి ఉంటుంది..ముఖ్యంగా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ప్రస్తుతం మధ్యవర్తులు చూసుకుంటున్నారు గానీ,...
Schemes
అద్భుతమైన పోస్టాఫీస్ సేవింగ్స్ ప్లాన్.. మీ పెట్టుబడికి అధిక వడ్డీని పొందోచ్చు..
పోస్టాఫీసు పథకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తక్కువ పెట్టుబడితో ఎటువంటి రిస్క్ లేకుండా అధిక లాభాలను పొందేలా ఎన్నో పథకాలు ఉన్నాయి.. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెల ఒకటి నుంచి వడ్డీలను పెంచిన విషయం తెలిసిందే..చాలా మంది ప్రజల దృష్టి 5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ వైపు...
Latest News
తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్...
Telangana - తెలంగాణ
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం
తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు....
వార్తలు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తతకు కారణం ఏంటి ?
ఈ సీజన్ లో శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటిని తాగు అవసరాలకే వినియోగించుకోవాలని కృష్ణ నది యాజమాన్య బోర్డు నిర్ణయించింది. అక్టోబర్ 4న జరిగిన సమావేశంలో ఏపీకి 45 (శ్రీశైలం 30 + సాగర్...
వార్తలు
పర్సనల్ లోన్ తీసుకుంటే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుందా..?
ఆర్థిక అవసరాల కోసం ఇప్పుడు అందరూ పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు. 50 వేల నుంచి 20లక్షలైనా మీ ఆదాయాన్ని బట్టి తీసుకోవచ్చు. వీటికి ఎలాంటి సెక్యురిటీ లేదు. పర్సనల్ లోన్ తీసుకుంటే.. క్రెడిట్...
Telangana - తెలంగాణ
తెలంగాణ ఎన్నికలపై రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ !
తెలంగాణ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ధన్యవాదాలు.. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి...