పంచాంగం-21-జనవరి-2019

-

విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్యమాసం, శుక్లపక్షం, పూర్ణిమ ఉదయం 10.47 వరకు, తదుపరి పాడ్యమి, నక్షత్రం: పునర్వసు తె. 5.23 వరకు తదుపరి పుష్యమి, అమృతఘడియలు: తె. 3.15 నుంచి కృష్ణపక్షం 4.51 వరకు, తదుపరి రాత్రి 8.51 నుంచి 10.27 వరకు, రాహుకాలం: ఉదయం 8.17 నుంచి 9.40 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.05 నుంచి 12.50 వరకు, తదుపరి మధ్యాహ్నం 3.03 నుంచి 3.48 వరకు, వర్జ్యం: మధ్యాహ్నం 12.25 నుంచి 2.01 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news