ఈ స్కీమ్ లో రోజుకు 22 రూపాయలు కడితే 8లక్షలు పొందవచ్చు..

-

డబ్బులను పొదుపు చేసుకోవడం కోసం ఎన్నో పథకాల అందుబాటులో ఉన్నాయి. అందులోనూ పోస్టాఫీసులోని పథకాలు అయితే ఇంకాస్త మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. డబ్బులు సేఫ్ గా ఉండటంతో పాటు మంచి వడ్డీ కూడా ఉంటుంది.పోస్టాఫీస్ లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఓ అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తూ మంచి లాభాలను పొందవచ్చు.

గ్రామ్ సంతోష్ ఇన్సూరెన్స్ స్కీమ్’ ఎండోమెంట్ అస్యూరెన్స్ స్కీమ్. ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల రూ.22 ఆదా చేస్తే ఏకంగా రూ.8 లక్షలు పొందొచ్చు. 19 ఏళ్ల వయసు దాటిన వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు. 55 ఏళ్ల లోపు వారు కూడా ఈ పాలసీని పొందొచ్చు..ఈ పాలసీని కనీసం రూ. 10 వేల బీమా మొత్తానికి, గరిష్టంగా రూ.10 లక్షల బీమా మొత్తానికి పొందొచ్చు. పాలసీ టర్మ్ 35, 40, 45, 50, 55, 58, 60 ఏళ్లుగా ఉంటుంది.

35 ఏళ్లు- రూ.4.44 లక్షలు, 40 ఏళ్లు – రూ.5.16 లక్షలు, 45 ఏళ్లు -రూ.5.88 లక్షలు, 50 ఏళ్లు – రూ.6.6 లక్షలు, 55 ఏళ్లు – రూ.7.3 లక్షలు, 58 ఏళ్లు – రూ.7.75 లక్షలు, 60 ఏళ్లు – రూ.8.04 లక్షలు లభిస్తాయి. ఇప్పుడు నెలవారీ ప్రీమియం విషయానికి వస్తే..35 ఏళ్ల టర్మ్ – రూ.3518, 40 ఏళ్ల టర్మ్ – రూ.1693, 45 ఏళ్ల టర్మ్ – రూ.1223, 50 ఏళ్ల టర్మ్ – రూ.956, 55 ఏళ్ల టర్మ్ – రూ.768, 58 ఏళ్ల టర్మ్ – రూ.690, 60 ఏళ్ల టర్మ్ – రూ.643. ఒక వేళ మీరు 25 ఏళ్ల వయసులో పాలసీ తీసుకుంటే 60 ఏళ్ల రిటైర్మెంట్‌ ఆప్షన్ ఎంచుకుంటే 35 ఏళ్లు ప్రీమియం కట్టాలి.అన్నిటికన్నా సులువైనది రోజుకు 22 రూపాయల తో కడితే మెచ్యూరిటీ సమయానికి రూ.8.4 లక్షలు చేతికి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news