నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) – 2022ను జూన్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రవేశ ప్రకటన వచ్చే వారంలో విడుదల చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేస్తోంది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండో విడత ప్రవేశ ప్రక్రియ ఇప్పటివరకూ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో నీట్- 2022-23 నిర్ణీత సమయానికి నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించినట్లు సమాచారం.
జూన్లో నీట్-2022.. వచ్చే వారంలో ప్రకటన
By Yodha
-
Read more RELATEDRecommended to you
BREAKING : జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేశాయ్
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ...
JEE Main : జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు
ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షల...
ఎంసెట్, నీట్, జేఈఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే అయ్యే వారికి గుడ్ న్యూస్..
ఎంసెట్, నీట్, జేఈఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ కాలేజీలోని విద్యార్థులకు...
Krish -