BREAKING : హాస్పిటల్ లో మాజీ సీఎం…

-

రాష్ట్రానికి సీఎంగా పని చేసిన మనోహర్ జోషి రాజకీయ వర్గాల అందుతున్న సమాచారం ప్రకారం హాస్పిటల్ లో చేరారట. మనోహర్ జోషి శివసేన పార్టీకి చెందిన నేతని తెలిసిన విషయమే. నిన్న రాత్రి జోషి కొంత అస్వస్థకు గురవ్వడంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబాలోని హిందుజా హాస్పిటల్ కు తరలించారట. దీనితో ఒక్కసారిగా ఆయన బంధువులు, పార్టీ నేతలు మరియు అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే ఆయనకు ట్రీట్ మెంట్ అందించిన ఆసుపత్రి వర్గాలు ప్రస్తుతం జోషి ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారు. ఇక ఈయన ప్రస్తుతం క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారట.

 

కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం గత కొంతకాలంగా ఈయన బ్రియాన్ ట్యూమర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడట. కాగా మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే హాస్పిటల్ కు చేరుకుని పరామర్శించారట.

Read more RELATED
Recommended to you

Latest news