పవన్ కల్యాణ్ ఫాన్స్ ని చూసి జనం ఎందుకు జాలి పడుతున్నారు ? 

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల రెండు సంవత్సరాల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 2019 ఎన్నికల సమయంలో ఓడిపోయిన తర్వాత వెంటనే పవన్ సినిమాలు చేస్తారని అందరూ భావించారు. కానీ చాలా గ్యాప్ తీసుకుని ఇటీవల బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ సినిమా తెలుగులో రీమేక్ చేస్తూ ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. Image result for pawan kalyan fans

ఒక పక్క రాజకీయాలు చేస్తూనే మరో పక్క సినిమారంగంలో పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు. వరుసపెట్టి ప్రాజెక్టుల కి ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులను చూసి సోషల్ మీడియాలో జనం జాలి పడుతున్నారు.

 

మేటర్ లోకి వెళ్తే చాలా కాలం నుండి పవన్ సినిమా లు లేకపోవడం రామ్ చరణ్ RRR చాలా టైమ్ ఉండడం, అల్లూ అర్జున్ తో గొడవలు ఉండడం తో ఇటీవల పవన్ వీరాభిమాని నితిన్ నటించిన ‘భీష్మ’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ‘భీష్మ’ హిట్ ని తమ హిట్ గా భావిస్తూ ఫీల్ అవుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో పవన్ అభిమానుల హడావుడి చూసి పాపం అన్నట్టు నెటిజన్లు జాలిగా ఫీల్ అవుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news