పనిమీద బయటకు వెళ్తున్నప్పుడు ఒక్కసారి ఈ మంత్రాన్ని పఠిస్తే అన్నీ విజయాలే..

-

మనిషికి ఏదైనా కష్టం వచ్చిందంటే వెంటనే దేవుడ్ని ప్రార్థిస్తారు.. ఒక్కొక్కరికి ఒక్కో కష్టం.. ఇక రోగాలు వచ్చినప్పుడు మాత్రం అంటే ఏవైనా వ్యర్థకాలిక సమస్యలు రోగాలతో బాధపడుతున్నప్పుడు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి ఇలా చేస్తే చాలు.. ఇక వారి జీవితంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు.. ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆంజనేయస్వామి గుడికి వెళ్లి మన కష్టాన్ని చెప్పుకొని నాకు ధైర్యం ఇవ్వు నీకులా బలాన్ని, శక్తిని ఇవ్వు ఎదుర్కోటానికి కావలసిన బుద్ధి బలానికి అడుగుతారు.కొన్ని రకాల విషయాలను మనం అనేక రకాల దేవతారాధన చేస్తూ ఉంటాం. అయితే మనిషికి సహజంగా వచ్చే రోగాన్ని పోగొట్టుకోవడానికి మనం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తాం.అప్పుడే దేవుడు మన పైన దయ ఉంచుతాడు. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం చెప్పుకున్నటువంటి మంత్రాన్ని ఆంజనేయం మహావీరం పిలవాలి. ప్రతి ప్రదక్షిణానికి కూడా ఒక్కసారి స్వామిని ఆ నామంతో పిలవాలి..

ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు ,శివాత్మకం, బ్రహ్మ విష్ణు శివుడు మూర్తులుగా కనబడేటటువంటి ముగ్గురి యొక్క తేజస్సు ఒక్కటిగా కలిగినటువంటి పరబ్రహ్మ స్వరూప బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్త ప్రభావం శాంతం బలం సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో వెలిగిపోయేటటువంటి స్వరూపం ఉన్నవాడ పరమశాంత స్వరూపమైనటువంటి వాడ బాలార్ కబ్ ప్రభాం రామదూతం నమామ్యహం ఓ రామదూత నమస్కరించి చున్నాను అని ద్వజస్తం నిలబడి నమస్కరిస్తూ 108 ప్రదక్షిణలు చేస్తే చాలు జీవితంలో ఎటువంటి కష్టాలు ఉండవు.. ఇలా 12 వారాలు చేసి చూడండి ఏం జరుగుతుందో..

Read more RELATED
Recommended to you

Latest news